మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూమి సేఫ్
మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేటలోని సర్వే