మీరు తాగే నీరు సురక్షితమేనా? నాణ్యతను ఇంట్లోనే ఇలా పరీక్షించుకోండి

దేశంలోనే అత్యంత స్వచ్చమైన నగరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పదేళ్లుగా అవార్డులు అందుకుని మొదటి స్థానంలో నిలుస్తోన్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో కలుషిత నీటి సరఫరా కాారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చావుబతుకులతో పోరాడుతున్నారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో మనం తాగే నీళ్లు ఎంత మేర సురక్షితం, అవి తాగడానికి అనువైనవేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మీరు తాగే నీరు సురక్షితమేనా? నాణ్యతను ఇంట్లోనే ఇలా పరీక్షించుకోండి
దేశంలోనే అత్యంత స్వచ్చమైన నగరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పదేళ్లుగా అవార్డులు అందుకుని మొదటి స్థానంలో నిలుస్తోన్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో కలుషిత నీటి సరఫరా కాారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చావుబతుకులతో పోరాడుతున్నారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో మనం తాగే నీళ్లు ఎంత మేర సురక్షితం, అవి తాగడానికి అనువైనవేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.