వరదలో కొట్టుకుపోయి తాపీమేస్త్రి మృతి

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ మొగిలిపాడు గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ సైన గోపాలరావు(45) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.

వరదలో కొట్టుకుపోయి  తాపీమేస్త్రి మృతి
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ మొగిలిపాడు గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ సైన గోపాలరావు(45) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.