మెండోరా మండలం పోచంపేట్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాను కలిసి వినతిపత్రం అందజేశారు.
మెండోరా మండలం పోచంపేట్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాను కలిసి వినతిపత్రం అందజేశారు.