హైదరాబాద్కు ఐఐఎం ఇవ్వండి: కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్కు ఐఐఎం ఇవ్వండి: కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్లతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుతో పాటు కొత్త జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాల మంజూరుకు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్లతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుతో పాటు కొత్త జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాల మంజూరుకు విజ్ఞప్తి చేశారు.