హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత కేశవులు మృతి

హైదరాబాదులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పీసీపల్లి మండల టీడీపీ సీనియర్‌ నాయకుడు వీరపనేని కేశవులు(52) మృతి చెందాడు.

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం..  టీడీపీ నేత కేశవులు మృతి
హైదరాబాదులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పీసీపల్లి మండల టీడీపీ సీనియర్‌ నాయకుడు వీరపనేని కేశవులు(52) మృతి చెందాడు.