కాంగ్రెస్ పాలనలో క్రీడల అభివృద్ధి : యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి రోషిణి...
కాంగ్రెస్ పాలనలో క్రీడల అభివృద్ధి : యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి రోషిణి జైశ్వాల్
కాంగ్రెస్ పాలనలోనే క్రీడల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి, జాతీయ యూత్ సెక్రటరీ రోషిణి జైశ్వాల్ పేర్కొన్నారు. ఆదివారం మంథని పట్టణం జూనియర్ కాలేజీ మైదానంలో క్రికెట్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు.
కాంగ్రెస్ పాలనలోనే క్రీడల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి, జాతీయ యూత్ సెక్రటరీ రోషిణి జైశ్వాల్ పేర్కొన్నారు. ఆదివారం మంథని పట్టణం జూనియర్ కాలేజీ మైదానంలో క్రికెట్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు.