మెదక్ జిల్లాలో 4,777 ఎకరాల్లో పంట నష్టం

వడగళ్ల వర్షంతో మెదక్ జిల్లాలో 4,777 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.  వ్యవసాయ శాఖ అధికారుల వివరాల ప్రకారం... రామాయంపేట, నర్సింగి, చేగుంట, శివ్వంపేట, హవేలీ ఘనపూర్, వెల్దుర్తి, చిన్న శంకరం పేట మండలాల్లో పంటలకు నష్టం జరిగింది

మెదక్ జిల్లాలో 4,777 ఎకరాల్లో పంట నష్టం
వడగళ్ల వర్షంతో మెదక్ జిల్లాలో 4,777 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.  వ్యవసాయ శాఖ అధికారుల వివరాల ప్రకారం... రామాయంపేట, నర్సింగి, చేగుంట, శివ్వంపేట, హవేలీ ఘనపూర్, వెల్దుర్తి, చిన్న శంకరం పేట మండలాల్లో పంటలకు నష్టం జరిగింది