రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక క్యూలో నిల్చునే పనిలేదు.. ఒక్క బుకింగ్‌తో ఇంటికే యూరియా!

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ముందుగానే యూరియా బుక్ చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ యాప్‌ను ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక క్యూలో నిల్చునే పనిలేదు.. ఒక్క బుకింగ్‌తో ఇంటికే యూరియా!
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ముందుగానే యూరియా బుక్ చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ యాప్‌ను ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.