విజయ్ అఫిడవిట్లలో 100 కోట్ల వ్యత్యాసం.. ఐటీ శాఖకు మద్రాస్ హైకోర్టు ఆదేశం
సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్విజయ్ ఎన్నికల అఫిడవిట్లలో రూ.100 కోట్లకు పైగా వ్యత్యాసం ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై స్పందించాలని మద్రాస్ హైకోర్టు ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.