ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 16మంది గ్రేడ్ –1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కల్పించగా అందులో పది మంది వీఆర్వోలను పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు సీనియర్ అసి స్టెంట్లుగా, ప్లేస్మెంట్లు ఇచ్చి నియామక పత్రాలను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అందజేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 16మంది గ్రేడ్ –1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కల్పించగా అందులో పది మంది వీఆర్వోలను పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు సీనియర్ అసి స్టెంట్లుగా, ప్లేస్మెంట్లు ఇచ్చి నియామక పత్రాలను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అందజేశారు.