1952లో అంబేద్కర్ ఓటమి: నెహ్రూ సర్కార్‌పై నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు!

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కాంగ్రెస్ కుట్రే కారణమని, 74 వేల ఓట్ల రద్దు ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.

1952లో అంబేద్కర్ ఓటమి: నెహ్రూ సర్కార్‌పై నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు!
1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కాంగ్రెస్ కుట్రే కారణమని, 74 వేల ఓట్ల రద్దు ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.