Dussehra 2025: రాజమండ్రిలో ఘనంగా దసరా వేడుకలు.. నేడు రాజరాజేశ్వరి అమ్మవారిగా బాలా త్రిపుర సుందరి దర్శనం
Dussehra 2025: రాజమండ్రిలో ఘనంగా దసరా వేడుకలు.. నేడు రాజరాజేశ్వరి అమ్మవారిగా బాలా త్రిపుర సుందరి దర్శనం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దేవి చౌక్ లో అమ్మవారి దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహేంద్రవరం బాలా త్రిపుర సుందరి దేవి నేడు భక్తులకు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలతో భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మైసూర్ తర్వాత రాజమండ్రి దేవి చౌక్ లో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంత ఘనంగా జరుగుతున్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దేవి చౌక్ లో అమ్మవారి దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహేంద్రవరం బాలా త్రిపుర సుందరి దేవి నేడు భక్తులకు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలతో భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మైసూర్ తర్వాత రాజమండ్రి దేవి చౌక్ లో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంత ఘనంగా జరుగుతున్నాయి.