సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు బోనస్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వానాకా లం నుంచి ఏడు రకాల సన్నాలకు మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ, రైతులకు అవగాహన కల్పిం చేందుకు ప్రభుత్వం విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నది. గతంలో 33రకాల సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించగా, ప్రస్తుతం ఏడు రకాలకే పరిమితం చేసింది. సన్నరకం వరి సాగును ప్రోత్సహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్ను అందిస్తోంది.
సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు బోనస్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వానాకా లం నుంచి ఏడు రకాల సన్నాలకు మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ, రైతులకు అవగాహన కల్పిం చేందుకు ప్రభుత్వం విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నది. గతంలో 33రకాల సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించగా, ప్రస్తుతం ఏడు రకాలకే పరిమితం చేసింది. సన్నరకం వరి సాగును ప్రోత్సహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్ను అందిస్తోంది.