Visakhapatnam: సముద్రపు ఒడ్డున మత్య్సకారులకు ఎదురైన వింతజీవి.. దగ్గరకు వెళ్లి చూడగా..

విశాఖపట్నం ఋషికొండ తీరంలో అరుదైన కలిమొయి చేప (స్పాటెడ్ మోరే ఈల్) నిర్జీవంగా ఒడ్డుకు కొట్టుకువచ్చింది. చిరుతపులి చారలతో ఆకర్షణీయంగా కనిపించే ఈ లోతైన సముద్రపు చేప, పదునైన దంతాలు కలిగి 5 మీటర్ల వరకు పెరుగుతుంది. రాత్రిపూట వేటాడే ఈ చేప వలకు చిక్కడం చాలా అరుదు. ఈ వింత చేప విశాఖ ప్రజలను ఆశ్చర్యపరిచింది.

Visakhapatnam: సముద్రపు ఒడ్డున మత్య్సకారులకు ఎదురైన వింతజీవి.. దగ్గరకు వెళ్లి చూడగా..
విశాఖపట్నం ఋషికొండ తీరంలో అరుదైన కలిమొయి చేప (స్పాటెడ్ మోరే ఈల్) నిర్జీవంగా ఒడ్డుకు కొట్టుకువచ్చింది. చిరుతపులి చారలతో ఆకర్షణీయంగా కనిపించే ఈ లోతైన సముద్రపు చేప, పదునైన దంతాలు కలిగి 5 మీటర్ల వరకు పెరుగుతుంది. రాత్రిపూట వేటాడే ఈ చేప వలకు చిక్కడం చాలా అరుదు. ఈ వింత చేప విశాఖ ప్రజలను ఆశ్చర్యపరిచింది.