చోరీ కేసులో ఏడు తులాల బంగారం స్వాధీనం

మండలంలోని రామస్వామిపేట, వావిలపాడు గ్రామాల్లో చోరీకి గురైన ఏడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని పట్టుకున్నట్టు ఎస్‌.కోట రూరల్‌ సీఐ లగుడు అప్పలనాయుడు తెలిపారు.

చోరీ కేసులో ఏడు తులాల బంగారం స్వాధీనం
మండలంలోని రామస్వామిపేట, వావిలపాడు గ్రామాల్లో చోరీకి గురైన ఏడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని పట్టుకున్నట్టు ఎస్‌.కోట రూరల్‌ సీఐ లగుడు అప్పలనాయుడు తెలిపారు.