పాఠశాల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని చందలూరులో ప్రీమియర్ ఎనర్జీస్, రోటరీ క్లబ్, అసిస్ట్ ప్రతినిధులతో కలసి మంత్రి స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.
పాఠశాల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని చందలూరులో ప్రీమియర్ ఎనర్జీస్, రోటరీ క్లబ్, అసిస్ట్ ప్రతినిధులతో కలసి మంత్రి స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.