మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కామెంట్స్
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వతిరేకిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును అన్ని రకాలుగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.