స్నానానికి నీళ్లు కాచేందుకు పొయ్యి వెలిగించాడు. ఒక్కసారిగా ఎగిసిన మంటలు పూరిపాకకు అంటున్నాయి. వయసు మీదపడడంతో బయటకు వెళ్లలేక మంటల్లో చిక్కుకుని మృతిచెందాడు. మండలంలోని కవ్వగుంటలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా వున్నాయి.
స్నానానికి నీళ్లు కాచేందుకు పొయ్యి వెలిగించాడు. ఒక్కసారిగా ఎగిసిన మంటలు పూరిపాకకు అంటున్నాయి. వయసు మీదపడడంతో బయటకు వెళ్లలేక మంటల్లో చిక్కుకుని మృతిచెందాడు. మండలంలోని కవ్వగుంటలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా వున్నాయి.