‘రెవెన్యూ’తో కూటమి నేత కుమ్మక్కు

గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పరిస్థితి మారలేదు. కొంతమంది కూటమి నేతలు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై డి.పట్టాదారులకు అన్యాయం చేస్తున్నారు. కశింకోట మండలం జమాదులపాలెంలో ఇటీవల జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకి వెళితే..

‘రెవెన్యూ’తో కూటమి నేత కుమ్మక్కు
గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పరిస్థితి మారలేదు. కొంతమంది కూటమి నేతలు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై డి.పట్టాదారులకు అన్యాయం చేస్తున్నారు. కశింకోట మండలం జమాదులపాలెంలో ఇటీవల జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకి వెళితే..