ప్రధాని మోదీ, అమిత్ షాలతో రాహుల్ గాంధీ భేటీ.. పీఎంఓలో 88 నిమిషాల సమావేశంలో ఏం జరిగింది?

ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో పీఎంఓలో రాహుల్ గాంధీ భేటీ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 88 నిమిషాల పాటు వీరు ముగ్గురు సమావేశం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సహా పలు ఖాళీలపై ఈ ముగ్గురు నేతల ఉన్నత స్థాయి కమిటీ చర్చించింది. ఈ భేటీలో పలు నియామకాలను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ తన అభ్యంతరాలను సమర్పించారు. అయితే వీరు ముగ్గురు సుదీర్ఘంగా భేటీ కావడమే ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

ప్రధాని మోదీ, అమిత్ షాలతో రాహుల్ గాంధీ భేటీ.. పీఎంఓలో 88 నిమిషాల సమావేశంలో ఏం జరిగింది?
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో పీఎంఓలో రాహుల్ గాంధీ భేటీ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 88 నిమిషాల పాటు వీరు ముగ్గురు సమావేశం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సహా పలు ఖాళీలపై ఈ ముగ్గురు నేతల ఉన్నత స్థాయి కమిటీ చర్చించింది. ఈ భేటీలో పలు నియామకాలను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ తన అభ్యంతరాలను సమర్పించారు. అయితే వీరు ముగ్గురు సుదీర్ఘంగా భేటీ కావడమే ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.