మెదక్ జిల్లాలో ముగిసిన పల్లె పోరు

మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్​ బుధవారం మెదక్​ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. కొల్చారం, కౌడిపల్లి, చిలప్​ చెడ్​, నర్సాపూర్​, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని పంచాయతీల్లో పోలింగ్​నిర్వహించారు. ఉదయం 7 నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు.

మెదక్ జిల్లాలో ముగిసిన పల్లె పోరు
మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్​ బుధవారం మెదక్​ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. కొల్చారం, కౌడిపల్లి, చిలప్​ చెడ్​, నర్సాపూర్​, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని పంచాయతీల్లో పోలింగ్​నిర్వహించారు. ఉదయం 7 నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు.