యాదగిరిగుట్టకు రావాలని‌గవర్నర్ కు ఆహ్వానం

ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం, అధ్యయనోత్సవాల ఆరంభం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రావాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆలయ ఈవో వెంకటరావు సోమవారం ఆహ్వానించారు.

యాదగిరిగుట్టకు రావాలని‌గవర్నర్ కు ఆహ్వానం
ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం, అధ్యయనోత్సవాల ఆరంభం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రావాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆలయ ఈవో వెంకటరావు సోమవారం ఆహ్వానించారు.