వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో స్టాంప్డ్యూటీ సొ మ్ము చెల్లింపులపై జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది. సొమ్ము స్వాహా చేసిన అంశాన్ని ప్రభుత్వం సీరియ్సగా తీసుకుంది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో స్టాంప్డ్యూటీ సొ మ్ము చెల్లింపులపై జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది. సొమ్ము స్వాహా చేసిన అంశాన్ని ప్రభుత్వం సీరియ్సగా తీసుకుంది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.