పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో రాష్ట్రం రగిలిపోయింది: సీఎం

తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన ఆత్మార్పణంతో రాష్ట్రం రగిలిపోయిందని గుర్తు చేశారు.

పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో రాష్ట్రం రగిలిపోయింది: సీఎం
తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన ఆత్మార్పణంతో రాష్ట్రం రగిలిపోయిందని గుర్తు చేశారు.