12 ఏళ్ల బాలుడికి గొలుసులతో బేడీలు: నాగ్‌పూర్‌లో కన్నవారి అమానుషం.. ఎందుకంటే?

పిల్లలు తప్పు చేస్తే మందలించాలి, అవసరమైతే దండించాలి.. కానీ నాగ్‌పూర్‌లో ఒక జంట మాత్రం తమ 12 ఏళ్ల కొడుకును క్రూరంగా శిక్షించి సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నాడని, చెప్పిన మాట వినడం లేదని ఆగ్రహంతో ఆ బాలుడిని ఇంట్లోనే గొలుసులతో కట్టేసి బంధించారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి బాలుడిని విడిపించడమే కాకుండా ఆ కన్నవారిపై కఠిన చర్యలకు సిద్ధం అయ్యారు. క్రమశిక్షణ పేరుతో జరుగుతున్న ఇలాంటి దారుణాలపై సామాజిక విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

12 ఏళ్ల బాలుడికి గొలుసులతో బేడీలు: నాగ్‌పూర్‌లో కన్నవారి అమానుషం.. ఎందుకంటే?
పిల్లలు తప్పు చేస్తే మందలించాలి, అవసరమైతే దండించాలి.. కానీ నాగ్‌పూర్‌లో ఒక జంట మాత్రం తమ 12 ఏళ్ల కొడుకును క్రూరంగా శిక్షించి సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నాడని, చెప్పిన మాట వినడం లేదని ఆగ్రహంతో ఆ బాలుడిని ఇంట్లోనే గొలుసులతో కట్టేసి బంధించారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి బాలుడిని విడిపించడమే కాకుండా ఆ కన్నవారిపై కఠిన చర్యలకు సిద్ధం అయ్యారు. క్రమశిక్షణ పేరుతో జరుగుతున్న ఇలాంటి దారుణాలపై సామాజిక విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.