AP High Court: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించండి

మావోయిస్టు నేతలు మడ్వి హిడ్మా, మడ్వి రాజే అలియాస్‌ రాజక్క, మరో నలుగురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ...

AP High Court: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించండి
మావోయిస్టు నేతలు మడ్వి హిడ్మా, మడ్వి రాజే అలియాస్‌ రాజక్క, మరో నలుగురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ...