Tirumala Parakamani Case: టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
Tirumala Parakamani Case: టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుమల పరకామణి కేసు వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీఐడీని ఆదేశించింది. కేసు తీవ్రత దృష్ట్యా చార్జ్షీట్ దాఖలు వరకు దర్యాప్తును పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.
తిరుమల పరకామణి కేసు వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీఐడీని ఆదేశించింది. కేసు తీవ్రత దృష్ట్యా చార్జ్షీట్ దాఖలు వరకు దర్యాప్తును పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.