అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా ప్రియాంక గాంధీ
అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా ప్రియాంక గాంధీ
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించే ‘స్క్రీనింగ్ కమిటీ’ చైర్పర్సన్గా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని నియమించింది.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించే ‘స్క్రీనింగ్ కమిటీ’ చైర్పర్సన్గా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని నియమించింది.