కరీంనగర్‌‌లో 45 స్థానాలు గెలుస్తం..కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయికారి ఒప్పందం

‘కరీంనగర్‌‌ కార్పొరేషన్‌‌ ఎన్నికల్లో వార్‌‌వన్‌‌సైడ్‌‌గా మారింది, మొత్తం 66 డివిజన్లలో 45 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌కుమార్‌‌ ధీమా వ్యక్తం చేశారు.

కరీంనగర్‌‌లో 45 స్థానాలు గెలుస్తం..కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయికారి ఒప్పందం
‘కరీంనగర్‌‌ కార్పొరేషన్‌‌ ఎన్నికల్లో వార్‌‌వన్‌‌సైడ్‌‌గా మారింది, మొత్తం 66 డివిజన్లలో 45 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌కుమార్‌‌ ధీమా వ్యక్తం చేశారు.