గుడ్న్యూస్.. విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం! నవంబర్ నుంచి అమలు.. యూనిట్పై తగ్గిందంటే..?
గుడ్న్యూస్.. విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం! నవంబర్ నుంచి అమలు.. యూనిట్పై తగ్గిందంటే..?
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. నవంబర్ నుంచి కరెంట్ చార్జీలు తగ్గనున్నాయి. ట్రూడౌన్ విధానంతో యూనిట్కు 13 పైసలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. సమర్థ నిర్వహణ, పవర్ స్వాపింగ్, సౌర విద్యుత్ పథకాల ద్వారా ఈ ఘనత సాధించారు. దీనితో ప్రజలకు రూ.923 కోట్ల భారం తగ్గుతుంది.
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. నవంబర్ నుంచి కరెంట్ చార్జీలు తగ్గనున్నాయి. ట్రూడౌన్ విధానంతో యూనిట్కు 13 పైసలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. సమర్థ నిర్వహణ, పవర్ స్వాపింగ్, సౌర విద్యుత్ పథకాల ద్వారా ఈ ఘనత సాధించారు. దీనితో ప్రజలకు రూ.923 కోట్ల భారం తగ్గుతుంది.