డైరెక్ట్గా పోలింగ్ కేంద్రాలకే.. ముందు రోజే రప్పిస్తే హ్యాండ్ ఇస్తారన్న భయంలో క్యాండిడేట్లు
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని మద్దూరు, కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్, మహమ్మదాబాద్, గండీడ్ మండలాల్లో గ్రామ పంచాయతీల్లో ఎన్నికల్లో వలస ఓటర్లే కీలకంగా మారనున్నారు.