డ్రగ్స్‌, సోషల్‌మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి

విద్యార్థులు డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలు, సోషల్‌ మీడియా వ్యసనాలకు దూ రంగా ఉండాలని డీసీపీ రాంరెడ్డి నాయక్‌ పిలుపు నిచ్చారు. గురువారం అశోక్‌నగర్‌లోని ఒక ఫంక్షన్‌ హాల్‌ లో మత్తురహిత సమాజం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

డ్రగ్స్‌, సోషల్‌మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి
విద్యార్థులు డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలు, సోషల్‌ మీడియా వ్యసనాలకు దూ రంగా ఉండాలని డీసీపీ రాంరెడ్డి నాయక్‌ పిలుపు నిచ్చారు. గురువారం అశోక్‌నగర్‌లోని ఒక ఫంక్షన్‌ హాల్‌ లో మత్తురహిత సమాజం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.