డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీ దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు
డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీ దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో డిసెంబరు 11 నుంచి 15 వరకు భవానీ దీక్షా మాల విరమణ ఉండనుంది. ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో డిసెంబరు 11 నుంచి 15 వరకు భవానీ దీక్షా మాల విరమణ ఉండనుంది. ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.