ఢిల్లీ అల్లర్లు కేసు: ఆ ఇద్దరు విద్యార్థి నేతలకు సుప్రీంకోర్టులో షాక్

పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురైన మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించడానికి డిసెంబరు 2019లోకేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించింది. దీనిని వ్యతిరేకిస్తూ భారత్‌లో ముస్లింలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలో అల్లర్లు జరిగాయి. ఈ కుట్ర కేసులో షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిగతా ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, వీరిద్దరి విషయంలో మాత్రం విచారణలో జాప్యం ప్రయోజనం కల్పించలేదని పేర్కొంది. అల్లర్ల వెనుక కుట్ర ఆరోపణలపై యూఏపీఏ కింద వీరిపై కేసు నమోదైంది.

ఢిల్లీ అల్లర్లు కేసు: ఆ ఇద్దరు విద్యార్థి నేతలకు సుప్రీంకోర్టులో షాక్
పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురైన మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించడానికి డిసెంబరు 2019లోకేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించింది. దీనిని వ్యతిరేకిస్తూ భారత్‌లో ముస్లింలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలో అల్లర్లు జరిగాయి. ఈ కుట్ర కేసులో షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిగతా ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, వీరిద్దరి విషయంలో మాత్రం విచారణలో జాప్యం ప్రయోజనం కల్పించలేదని పేర్కొంది. అల్లర్ల వెనుక కుట్ర ఆరోపణలపై యూఏపీఏ కింద వీరిపై కేసు నమోదైంది.