హైవేపై ప్రైవేట్ బస్సు ద‌గ్ధం - క్ష‌ణాల్లోనే అంటుకున్న మంట‌లు..! ప్రయాణికులంతా….

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై బుధవారం వేకువజామున ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

హైవేపై ప్రైవేట్ బస్సు ద‌గ్ధం - క్ష‌ణాల్లోనే అంటుకున్న మంట‌లు..! ప్రయాణికులంతా….
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై బుధవారం వేకువజామున ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.