ఏపీ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త అందించాయి, సొంతిల్లు కట్టుకోవాలనుకునేవారికి ఉపశమనం లభించింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించగా.. ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతున్నారు. ఇళ్లను ఎప్పుడు మంజూరు చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది.
ఏపీ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త అందించాయి, సొంతిల్లు కట్టుకోవాలనుకునేవారికి ఉపశమనం లభించింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించగా.. ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతున్నారు. ఇళ్లను ఎప్పుడు మంజూరు చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది.