పరీక్షలంటే విద్యార్థులు భయపడకూడదు.. ఎగ్జామ్ థాన్ రన్ ను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

పరీక్షల విషయంలో విద్యార్థులు ఆందోళన పడకుండా.. స్టూడెంట్స్​ కు అవగాహన కల్పించేందుకు రాయ్​ దుర్గ్​ లోని టీ వర్క్స్​ దగ్గర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ మెంటర్​ సంస్థ 3K, 5K, 10K ఎగ్జామ్ థాన్ రన్ నిర్వహించింది.

పరీక్షలంటే విద్యార్థులు భయపడకూడదు.. ఎగ్జామ్ థాన్ రన్ ను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
పరీక్షల విషయంలో విద్యార్థులు ఆందోళన పడకుండా.. స్టూడెంట్స్​ కు అవగాహన కల్పించేందుకు రాయ్​ దుర్గ్​ లోని టీ వర్క్స్​ దగ్గర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ మెంటర్​ సంస్థ 3K, 5K, 10K ఎగ్జామ్ థాన్ రన్ నిర్వహించింది.