2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు..ఉమర్ ఖాలిద్, ఇమామ్కు నో బెయిల్
2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు..ఉమర్ ఖాలిద్, ఇమామ్కు నో బెయిల్
2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న స్టూడెంట్ యూనియన్ నేతలు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్కు బెయిల్ నిరాకరించిన కోర్టు, మిగిలిన ఐదుగురు నిందితులకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది.
2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న స్టూడెంట్ యూనియన్ నేతలు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్కు బెయిల్ నిరాకరించిన కోర్టు, మిగిలిన ఐదుగురు నిందితులకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది.