పార్లమెంట్లో ఏం జరుగుతుందో కేసీఆర్కు తెలియడం లేదు: ఎంపీ
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్పై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మరోసారి మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్లో మల్లు రవి విలేకర్లతో మాట్లాడుతూ.. ఫాం హౌస్లో ఉండే కేసీఆర్కు పార్లమెంట్లో ఏం జరుగుతుందో తెలియనట్లు ఉందన్నారు.
ఏప్రిల్ 28, 2026
0
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్పై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మరోసారి మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్లో మల్లు రవి విలేకర్లతో మాట్లాడుతూ.. ఫాం హౌస్లో ఉండే కేసీఆర్కు పార్లమెంట్లో ఏం జరుగుతుందో తెలియనట్లు ఉందన్నారు.