వెనుబడిన విద్యార్థులపై దృష్టిసారించాలి : ఐటీడీఏ పీవో రాహుల్
వెనుబడిన విద్యార్థులపై దృష్టిసారించాలని స్పెషలాఫీసర్లు, వార్డెన్లు, హెచ్ఎంలను ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో టెన్త్ విద్యార్థుల గురించి ఆరా తీశారు.