అప్పన్న హుండీల ఆదాయం రూ.1.08 కోట్లు

వరాహ లక్ష్మీనృసింహస్వామికి గత 14 రోజుల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.08 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి నున్న సుజాత ఆధ్వర్యంలో సిబ్బంది సింహగిరిపై పరకామణి కేంద్రంలో బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు.

అప్పన్న హుండీల ఆదాయం రూ.1.08 కోట్లు
వరాహ లక్ష్మీనృసింహస్వామికి గత 14 రోజుల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.08 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి నున్న సుజాత ఆధ్వర్యంలో సిబ్బంది సింహగిరిపై పరకామణి కేంద్రంలో బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు.