దేశ భద్రతకు ముప్పుగా ‘శాంతి బిల్లు’ : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
దేశ భద్రతకు ముప్పుగా ‘శాంతి బిల్లు’ : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
అణుశక్తి రంగంలో ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించేలా తీసుకొచ్చిన ‘శాంతి బిల్లు’ దేశ, ప్రజల భద్రతకు ముప్పు అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో విమర్శించారు.
అణుశక్తి రంగంలో ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించేలా తీసుకొచ్చిన ‘శాంతి బిల్లు’ దేశ, ప్రజల భద్రతకు ముప్పు అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో విమర్శించారు.