నో అఫిడవిట్.. నో రెగ్యులరైజేషన్!..సాదాబైనామాల క్రమబద్దీకరణకు అడ్డొస్తున్న రూల్స్

మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజీపల్లి గ్రామానికి చెందిన దాడి రామయ్య తండ్రి పోచం దాంపూర్​ శివారులోని సర్వే నంబర్​ 70లో 1970లో పది గుంటల భూమి కొనుగోలు చేశాడు. అప్పుడు రాసుకున్న సాదాబైనామా ఆధారంగా 20 ఏండ్ల కింద రామయ్యకు పట్టా ఇచ్చినప్పటికీ, అది ఇంప్లిమెంట్​ కాలేదు.

నో అఫిడవిట్.. నో రెగ్యులరైజేషన్!..సాదాబైనామాల క్రమబద్దీకరణకు అడ్డొస్తున్న రూల్స్
మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజీపల్లి గ్రామానికి చెందిన దాడి రామయ్య తండ్రి పోచం దాంపూర్​ శివారులోని సర్వే నంబర్​ 70లో 1970లో పది గుంటల భూమి కొనుగోలు చేశాడు. అప్పుడు రాసుకున్న సాదాబైనామా ఆధారంగా 20 ఏండ్ల కింద రామయ్యకు పట్టా ఇచ్చినప్పటికీ, అది ఇంప్లిమెంట్​ కాలేదు.