చిత్తడి నేలల (వెట్ ల్యాండ్) సంరక్షణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని, ఈ నోటిఫికేషన్ వల్ల భూమి యాజమాన్య హక్కులు మారవని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా వెట్ ల్యాండ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
చిత్తడి నేలల (వెట్ ల్యాండ్) సంరక్షణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని, ఈ నోటిఫికేషన్ వల్ల భూమి యాజమాన్య హక్కులు మారవని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా వెట్ ల్యాండ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.