శ్రీవారి ఆలయాల్లో హుండీల సొమ్ము లెక్కింపు

ద్వారకాతిరుమల చిన వెంకన్నకు హుండీల సొమ్ము లెక్కింపు ద్వారా రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గడచిన 16 రోజులకు జరిగిన లెక్కింపులో నగదురూపేణా రూ.2.09 కోట్లు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వై.భద్రాజీ తెలిపారు.

శ్రీవారి ఆలయాల్లో హుండీల సొమ్ము లెక్కింపు
ద్వారకాతిరుమల చిన వెంకన్నకు హుండీల సొమ్ము లెక్కింపు ద్వారా రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గడచిన 16 రోజులకు జరిగిన లెక్కింపులో నగదురూపేణా రూ.2.09 కోట్లు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వై.భద్రాజీ తెలిపారు.