సర్కార్ బడుల్లో పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీచర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్డీఈవో దీపక్ తివారీ ఆదేశించారు.
సర్కార్ బడుల్లో పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీచర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్డీఈవో దీపక్ తివారీ ఆదేశించారు.