బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు లారీని ఓవర్ టేక్ చేయబోయి లారీ టైర్ల కింద పడి చనిపోయారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడం, దాచారం గ్రామాలకు చెందిన కుక్కల సాయి(20), బోళ్ల దీక్షిత్(20) ఆదివారం బైక్పై భువనగిరికి బయలుదేరారు.
బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు లారీని ఓవర్ టేక్ చేయబోయి లారీ టైర్ల కింద పడి చనిపోయారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడం, దాచారం గ్రామాలకు చెందిన కుక్కల సాయి(20), బోళ్ల దీక్షిత్(20) ఆదివారం బైక్పై భువనగిరికి బయలుదేరారు.