శారీరక దారుఢ్యంతో ఉన్నత విజయాలు సాధించవచ్చని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధి మైత్రి గ్రౌండ్స్ లో జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
శారీరక దారుఢ్యంతో ఉన్నత విజయాలు సాధించవచ్చని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధి మైత్రి గ్రౌండ్స్ లో జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.