200 మంది స్టూడెంట్స్కు సైకిళ్లు ఇస్తాం : కలెక్టర్ హనుమంతరావు
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఇందుకోసం 50 రోజుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన హైస్కూల్ హెడ్మాస్టర్ల మీటింగ్లో ఆయన మాట్లాడారు.